ఎట్టకేలకు వెనక్కి తగ్గిన అధిర్ రంజన్ : రాష్ట్రపతికి క్షమాపణలు

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (20:15 IST)
కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ విపక్ష నేత అధిర్ రంజన్ ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును 'రాష్ట్రపత్ని' అంటూ వ్యాఖ్యానించి, పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెల్సిందే. ఇదే అంశంపై కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. 
 
గతంలో లేని విధంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని బీజేపీ ఎంపీలు డైరెక్టుగా టార్గెట్ చేశారు. ఈ దృశ్యాలు పార్లమెంట్‌లో కనిపించాయి. కాంగ్రెస్ పార్టీ సభ్యుల నోటి దురుసుకు సోనియా గాంధీనే నాయకత్వం వహించాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. 
 
ఈ నేపథ్యంలో వివాదానికి మూలకారకుడైన అధిర్ రంజన్ చౌదరి తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. తన అనుచిత వ్యాఖ్యల పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుక్రవారం క్షమాపణలు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments