Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు వెనక్కి తగ్గిన అధిర్ రంజన్ : రాష్ట్రపతికి క్షమాపణలు

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (20:15 IST)
కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ విపక్ష నేత అధిర్ రంజన్ ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును 'రాష్ట్రపత్ని' అంటూ వ్యాఖ్యానించి, పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెల్సిందే. ఇదే అంశంపై కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. 
 
గతంలో లేని విధంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని బీజేపీ ఎంపీలు డైరెక్టుగా టార్గెట్ చేశారు. ఈ దృశ్యాలు పార్లమెంట్‌లో కనిపించాయి. కాంగ్రెస్ పార్టీ సభ్యుల నోటి దురుసుకు సోనియా గాంధీనే నాయకత్వం వహించాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. 
 
ఈ నేపథ్యంలో వివాదానికి మూలకారకుడైన అధిర్ రంజన్ చౌదరి తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. తన అనుచిత వ్యాఖ్యల పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుక్రవారం క్షమాపణలు చెప్పారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments