Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు వెనక్కి తగ్గిన అధిర్ రంజన్ : రాష్ట్రపతికి క్షమాపణలు

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (20:15 IST)
కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ విపక్ష నేత అధిర్ రంజన్ ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును 'రాష్ట్రపత్ని' అంటూ వ్యాఖ్యానించి, పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెల్సిందే. ఇదే అంశంపై కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. 
 
గతంలో లేని విధంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని బీజేపీ ఎంపీలు డైరెక్టుగా టార్గెట్ చేశారు. ఈ దృశ్యాలు పార్లమెంట్‌లో కనిపించాయి. కాంగ్రెస్ పార్టీ సభ్యుల నోటి దురుసుకు సోనియా గాంధీనే నాయకత్వం వహించాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. 
 
ఈ నేపథ్యంలో వివాదానికి మూలకారకుడైన అధిర్ రంజన్ చౌదరి తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. తన అనుచిత వ్యాఖ్యల పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుక్రవారం క్షమాపణలు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

కంటి సమస్యలతో బాధపడుతున్న పాయల్ రాజ్‌పుత్ (Video)

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments