Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు వెనక్కి తగ్గిన అధిర్ రంజన్ : రాష్ట్రపతికి క్షమాపణలు

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (20:15 IST)
కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ విపక్ష నేత అధిర్ రంజన్ ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును 'రాష్ట్రపత్ని' అంటూ వ్యాఖ్యానించి, పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెల్సిందే. ఇదే అంశంపై కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. 
 
గతంలో లేని విధంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని బీజేపీ ఎంపీలు డైరెక్టుగా టార్గెట్ చేశారు. ఈ దృశ్యాలు పార్లమెంట్‌లో కనిపించాయి. కాంగ్రెస్ పార్టీ సభ్యుల నోటి దురుసుకు సోనియా గాంధీనే నాయకత్వం వహించాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. 
 
ఈ నేపథ్యంలో వివాదానికి మూలకారకుడైన అధిర్ రంజన్ చౌదరి తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. తన అనుచిత వ్యాఖ్యల పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుక్రవారం క్షమాపణలు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

నారా రోహిత్ బర్త్ డే స్పెషల్: 'సుందరకాండ' ఆగస్టు 27న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

వార్-2 ట్రైలర్ రిలీజ్- నువ్వా నేనా అని పోటీ పడుతున్న హృతిక్ రోషన్, ఎన్టీఆర్

ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారి - ఒకేరోజు 15 సినిమాలు ప్రారంభం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments