Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ కు ఏడీబీ రూ.11,400 కోట్ల రుణం.. ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (16:14 IST)
కరోనా వైరస్​ కట్టడి కోసం భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఏసియన్​ డెవలప్​మెంట్​ బ్యాంక్​ (ఏడీబీ) రూ.11,400 కోట్ల లోన్ ఇచ్చింది.

వ్యాధి కంట్రోల్​(డిసీజ్​ కంటైన్​మెంట్)​, నివారణ (ప్రివెన్షన్)తోపాటు నిరుపేదలకు సామాజిక రక్షణ (సోషల్​ ప్రొటెక్షన్)​ కల్పించాలనే ఉద్దేశంతో ఈ రుణాన్ని మంజూరు చేసింది.

గతంలో ఎప్పుడూలేనట్టుగా సవాల్​ ఎదుర్కొంటున్న ఇండియాకి సపోర్ట్​గా నిలబడటానికి తాము పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు ఏడీబీ ప్రెసిడెంట్​ మసత్సుగు అసకవా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
 
ఈ లోన్ అగ్రిమెంట్​పై ఎకనమిక్​ అఫైర్స్​ డిపార్ట్​మెంట్​ అడిషనల్​ సెక్రెటరీ సమీర్​ కుమార్​ ఖరే, ఏడీబీ కంట్రీ డైరెక్టర్​ కెనిచి యొకొయమా సంతకాలు చేసినట్లు ఫైనాన్స్​ మినిస్ట్రీ చెప్పింది.

కరోనా యాక్టివ్​ రెస్పాన్స్​ అండ్​ ఎక్స్​పెండిచర్​ సపోర్ట్​ (కేర్​) ప్రోగ్రామ్​లో భాగంగా ఏడీబీ ఈ సాయం చేసింది. పోయినవారం ఫిలిప్పీన్​కి కూడా ఏడీబీ ఇంతే మొత్తంలో లోన్​ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments