Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ చేసిన వారు ధైర్యంగా రోడ్డుపై తిరుగుతున్నారు: పాయల్ ఘోష్ (video)

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2020 (12:03 IST)
సినీ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నటి పాయల్ ఘోష్ మంగళవారం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారిని కలిశారు. గవర్నర్‌ను కలిసిన తర్వాత బయటకు వచ్చిన ఆమె, తను చేస్తున్న ఈ పోరాటంలో గవర్నర్ తమతో వుంటానని మాకు చెప్పారని వెల్లడించారు.
 
నా రక్షణ కోసం వారిని అడిగాను. దీనితో పాటు, ఈ విషయంలో జోక్యం చేసుకుంటూ అనురాగ్ కశ్యప్‌ను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులు బహిరంగంగా రోడ్డుపై తిరుగుతున్నారని ఆమె విమర్శించారు.
 
ఆమెతో పాటు కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే ఉన్నారు. కశ్యప్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని నటి ఆరోపించింది. ఈ మేరకు ఘోష్ కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలేను కలిశారు. అత్యాచారానికి సంబంధించిన వివిధ సెక్షన్ల కింద అనురాగ్‌పై కేసు నమోదు చేయగా, ఈ కేసుపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, అనురాగ్‌ను ఇంకా ప్రశ్నించడానికి పిలవలేదు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్

Rasi kanna: శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నాలతో లవ్ యు2 అంటున్న సిద్ధు జొన్నలగడ్డ

Sushmita : భయ పెట్టడం కూడా ఒక ఆర్ట్ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Adah Sharma: ఆదా శర్మ బ్యూటీ సీక్రెట్ ఇదే.. క్యారెట్, ఎర్రకారం వుంటే?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9- ఓటింగ్ ట్రెండ్స్- డేంజర్ జోన్‌లో ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం