Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యపై ఏసీ గదుల్లో రాజకీయాలు.. వీళ్లా రామరాజ్యం తెచ్చేది : ప్రకాష్ రాజ్

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (15:27 IST)
వివాదాస్పద అయోధ్య అంశంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. అయోధ్య అంశంపై ఏసీ గదుల్లో రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి వారా అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించేది అంటూ ప్రశ్నించారు. 
 
రామమందిరం నిర్మాణంపై ఢిల్లీ, లక్నోలోని ఏసీ గదుల్లో కూర్చుని నేతలు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అయోధ్యలో సామాన్యుల జీవనస్థితిని ఓసారి చూడాలని మీడియాను కోరారు. ఈ రకమైన రాముడి రాజ్యాన్ని వీళ్లు తీసుకుని రావాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. 
 
కాగా, ప్రకాష్ రాజ్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సెంట్రల్ బెంగుళూరు లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ - జేడీఎస్ కూటమి అభ్యర్థిగా ప్రకాష్ రాజ్ పోటీ చేయనున్న విషయం తెల్సిందే. దీనికితోడు ఇటీవలి కాలంలో బీజేపీ నేతలపై ప్రకాష్ రాజ్ విమర్శనాస్త్రాలను తీవ్రస్థాయిలో ఎక్కుపెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments