Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూర్‌లో 3 వేలమంది కరోనా రోగులు పరారీ

Webdunia
ఆదివారం, 26 జులై 2020 (09:44 IST)
కరోనా నుంచి ప్రజల్ని కాపాడడమెలా అని మదనపడుతున్న అధికారులకు సరికొత్త తలనొప్పి ఎదురవుతోంది. అనేక మంది కరోనా పాజిటివ్ వచ్చిన వారు కనిపించకుండా పోతున్నారు. వారిని పట్టుకోవడం అధికారులకు తలకుమించిన భారంగా మారింది. ఇప్పుడు ఈ సమస్య బెంగుళూరు అధికారులను పట్టుకుంది.

కరోనా వైరస్‌ సోకిన 3,338 మంది బెంగళూర్‌లో కనిపించకుండా పోయారు. బెంగళూర్‌లో గత రోజుల వ్యవధిలోనే 27 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మొత్తం కేసుల్లో ఏడు శాతం మంది కనిపించకుండా పోవడం అధికారుల్లో ఆందోళనలను పెంచుతుంది.

వీరిని త్వరగా పట్టుకోలేకపోతే వీరి ద్వారా మరింత మందికి కరోనా విస్తరించే అవకాశముంది. తాము చాలా ప్రయత్నించినప్పటికీ వారి జాడ కనిపెట్టలేకపోయామని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు.

పరీక్షల కోసం శాంపిల్స్‌ ఇచ్చే సయమంలో కొంతమంది తప్పుడు మొబైల్‌ నెంబర్‌, తప్పుడు అడ్రస్‌ ఇచ్చారని, పాజిటివ్‌ వచ్చిందని వారికి తెలియగానే వారు కనిపించకుండా పోయారని కమిషనర్‌ మంజూనాథన్‌ ప్రసాద్‌ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments