Webdunia - Bharat's app for daily news and videos

Install App

11% మందికి ఏదో ఒక వ్యాధి, 35 ఏండ్లు దాటగానే సోకుతున్న వైనం

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (20:21 IST)
దేశంలో ప్రతి వెయ్యి మందిలో 116 మంది (11.6శాతం) ఏదో ఒక అసాంక్రమిక వ్యాధులతో బాధపడుతున్నారు. 35 ఏండ్లు పైబడిన తర్వాత ఈ వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. అసాంక్రమిక వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య వేగంగా పెరగడానికి ప్రధాన కారణం గాలి కాలుష్యం.
 
అసోసియేటెడ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా(అసోచామ్‌) తాజాగా విడుదల చేసిన ‘భారతదేశం-అసాంక్రమిక వ్యాధుల భారం’ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. హైపర్‌టెన్షన్‌, జీర్ణకోశ వ్యాధులు, మధుమేహంతో ఎక్కువమంది బాధపడతున్నారు. ఈ వ్యాధులతో పోల్చితే క్యాన్సర్‌ బారిన పడుతున్నవారి సంఖ్య తక్కువగా ఉంది.
 
21 రాష్ట్రాల్లో 2,33,672 మందిపై సర్వే చేసి ఈ నివేదికను రూపొందించారు. అసాంక్రమిక వ్యాధుల బారిన పడుతున్న ప్రతి ముగ్గురిలో ఇద్దరు 26-59 ఏండ్ల లోపు వారే. వాయు కాలుష్యం, శారీరక శ్రమ లేకపోవడం, సమతులాహారం తీసుకోకపోవడం, జీవన శైలిలో మార్పులు అసాంక్రమిక వ్యాధుల వ్యాప్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నివేదిక తెలిపింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments