Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో AAP రచ్చరచ్చ... మోదీ రూ. 25 కోట్లు లంచం తీసుకున్నారనీ...

ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ పనిచేస్తున్న సమయంలో ఆదిత్య బిర్లా గ్రూపు నుంచి నరేంద్ర మోదీ రూ. 25 కోట్లు లంచంగా తీసుకున్నారంటూ ఆరోపణలు చేస్తోంది. ట్యాగ్ లైన్ #ModiTakesBrib

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2016 (18:06 IST)
ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ పనిచేస్తున్న సమయంలో ఆదిత్య బిర్లా గ్రూపు నుంచి నరేంద్ర మోదీ రూ. 25 కోట్లు లంచంగా తీసుకున్నారంటూ ఆరోపణలు చేస్తోంది. ట్యాగ్ లైన్ #ModiTakesBribes అంటూ తగిలించి, ఇందుకు సంబంధించిన పత్రాలను ట్విట్టర్లో విడుదల చేస్తోంది. అవినీతిని తరిమివేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేసిన నేపధ్యంలో ఈ అంశంపై భాజపా నాయకులు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments