Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ అసెంబ్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా నిజంగానే నిద్రపోయారా? (Video)

ఠాగూర్
గురువారం, 27 ఫిబ్రవరి 2025 (09:01 IST)
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో ఆమె నిద్రపోతున్నట్టుగా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. 
 
ఈ వీడియో చూసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తా అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో నిద్రిస్తున్నట్టుగా ఉన్న వీడియోను షేర్ చేశారు. "వీరు ఢిల్లీని ముందుకు తీసుకెళ్తారా? అని రాసుకొచ్చింది. "ఢిల్లీ బాగోగులు చూడటానికి ప్రజలను ఆమెను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఆమె నిద్రపోతున్నారు" అని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments