Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలిని నమ్మించి తీసుకెళ్లి స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్, ఆపై హత్య

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (08:44 IST)
తన ప్రియురాలిని నమ్మించి బైకుపై ఎక్కించుకుని తీసుకుని వెళ్లి తన స్నేహితులను పిలిచి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు కామాంధుడు. యువతి ప్రతిఘటించడంతో అందరూ కలిసి ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసి ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని మూటగట్టి సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేసి వచ్చారు.
 
ఈ ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. ఐతే ఈ దారుణం నిందితుల ద్వారానే తెలిసింది. యువతిపై అత్యాచారానికి ప్రయత్నించి ఆమె ప్రతిఘటించడంతో హత్య చేసామనీ, ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ కావాలంటూ ప్రియుడు ఓ న్యాయవాదిని సంప్రదించాడు.

దీనితో సదరు న్యాయవాది విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. ఈ లోపుగా నిందితులు అక్కడ నుంచి పారిపోయారు. పోలీసులు రంగంలోకి దిగి వారి కోసం గాలిస్తున్నారు. కాగా హత్య చేయబడిని యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం