Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల కట్టలు దాచుకోవడానికి భవనాలా: మాజీమంత్రిపై చెప్పు విసిరిన మహిళ

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (11:17 IST)
మాజీ మంత్రి పార్థా ఛటర్జీ పైకి ఓ మహిళ చెప్పు విసిరింది. ఈడీ కేసులో చిక్కిన పార్థా ఛటర్జీని మంగళవారం నాడు ఆసుపత్రిలో పరీక్షలు చేయించి బయటకు తీసుకువస్తున్న సమయంలో ఓ మహిళ తీవ్ర ఆగ్రహంతో తన కాలికి వున్న చెప్పును తీసి అతడిపైకి విసిరింది. తమ బిడ్డలు చదువుకుని ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతుంటే మీలాంటివారు కోట్లకు కోట్లు వెనకేసుకుని ఆ డబ్బంతా దాచుకునేందుకు భవనాలు కడతారా అంటూ చెప్పు విసిరింది.

 
ఐతే ఆ చెప్పు గురి తప్పడంతో పార్థా ఛటర్జీ పక్కన పడింది. ఈ పరిణామంతో అక్కడున్నవారు షాకయ్యారు. వెంటనే మాజీమంత్రిని అక్కడి నుంచి తరలించారు. కాగా రాష్ట్రంలో తనలానే ప్రజలు ఆగ్రహంతో వున్నారని ఆమె చెప్పారు. అతడిపైకి విసిరిన చెప్పున మళ్లీ ధరించబోనని ఆమె వెల్లడించారు.

 
పార్థా ఛటర్జీకి సంబంధించి ఇప్పటివరకూ రూ. 50 కోట్ల మేర నగదు, బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయి. పార్థాతో పాటు ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని కూడా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments