వ్రిస్ట్ వాచ్ ఆర్డర్ చేస్తే.. పిడకలు వచ్చాయ్.. షాకైన మహిళ

Webdunia
మంగళవారం, 11 అక్టోబరు 2022 (09:19 IST)
ఆన్‌లైన్‌లో ప్రస్తుతం ఏదైనా ఆర్డర్ చేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఈ విధంగానే ఓ మహిళ వాచ్ ఆర్డర్ చేశాడు. తీరా ఇంటికి పార్శిల్ వచ్చాక.. దాన్ని చూసి షాకైంది. ఇలా ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా కాసెండా గ్రామానికి చెందిన నీలం యాదవ్ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్‌లో భాగంగా సెప్టెంబర్ 28వ తేదీన రూ. 1304 విలువ చేసే ఓ వాచ్‌ను క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ద్వారా ఆర్డర్ పెట్టింది. 
 
సరిగ్గా తొమ్మిది రోజులు.. అనగా అక్టోబర్ 7వ తేదీన ఆ ఆర్డర్ ఇంటికొచ్చింది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే వాచ్‌కు బదులు పిడకలు వచ్చాయి. వాటిని చూసి నీలం యాదవ్, ఆమె సోదరుడు రవీంద్ర షాకయ్యారు. 
 
ఆ తర్వాత ఇద్దరూ తేరుకుని.. డెలివరీ బాయ్‌ను చేజ్ చేసి పట్టుకోగా.. అతడు డబ్బును తిరిగి ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ఆ పిడకలను తిరిగి తీసుకున్నాడు. ఇలాంటివి కొత్తేమీకాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments