Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమికుడితో ఆ సుఖం మరిచిపోలేని ప్రేయసి.. భర్తను రాళ్లతో కొట్టి..?

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (12:16 IST)
వివాహేతర సంబంధాలు నేరాల సంఖ్యను పెంచేస్తున్నాయి. తాజాగా ప్రేమికుడిపై వున్న మోజుతో ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హతమార్చింది. ఈ ఘటన దిండుక్కల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దిండుక్కల్, తిరుకూర్ణం ప్రాంతానికి చెందిన మణికంఠన్ (27). ఇతని భార్య గాయత్రీదేవి. ఈ దంపతులకు ఓ సంతానం వుంది. మణికంఠన్ తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. 
 
మణికంఠన్ ఉద్యోగ నిమిత్తం బయటూరికి వెళ్తూవుంటాడు. ఇంతలో గాయత్రి బుద్ధి మారింది. మణికంఠన్ స్నేహితుడైన కమలకణ్ణన్‌తో గాయత్రి వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే తన వివాహేతర సంబంధానికి భర్తను తప్పించుకోవాలనుకుంది. దీనికోసం భర్తను ప్రేమికుడితో కలిసి హతమార్చాలనుకుంది. 
 
పక్కా ప్లాన్ ప్రకారం.. మణికంఠన్‌కు మద్యం ఫూటుగా తాగించి.. అతనిని రాళ్లతో కొట్టి చంపారు.. గాయత్రి, కమలకణ్ణన్. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయత్రిని ఆమె ప్రియుడు కమలకణ్ణన్‌ను అరెస్ట్ చేశారు. వీరివద్ద జరిపిన విచారణలో ప్రేమికుడితో శృంగారానికి భర్త అడ్డుపడుతున్నాడని అందుకే చంపేశామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments