Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మాజీ మంత్రి ఏ.రాజాకు ప్రాణాపాయం తప్పింది - ఎలాగో చూడండి (Video)

ఠాగూర్
సోమవారం, 5 మే 2025 (18:48 IST)
కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే సీనియర్ నేత, నీలగిరి లోక్‌సభ సభ్యుడు ఏ.రాజా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయన ఓ సభలో పాల్గొని ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ స్తంభం విరిగి పోడియంపై పడింది. దీన్ని గమనించిన ఏ.రాజా రెప్పపాటులో పరుగెత్తి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
తమిళనాడు రాష్ట్రంలో వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికార డీఎంకే సమాయత్తమవుతోంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సభలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా, తాజాగా మైలాడుదురైలో ఆదివారం రాత్రి ఎన్నికల సభను పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశారు. 
 
ఈ సభలో ఎంపీ రాజా ప్రసంగిస్తున్న సమయంలో గాలి దుమారం చెలరేగింది. ఆ ధాటికి వేదిక ఎదురుగా ఉన్న లైటింగ్ స్తంభం విరిగి నేరుగా పోడియంపై పడింది. అయితే, దాన్ని గమనించిన ఎంపీ రాజా వేగంగా పక్కకు తప్పుకోవడంతో ఆయన పెను ప్రమాదం తప్పింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments