Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధానికి అడ్డు.. కన్నబిడ్డలకు పాయసంలో విషం ఇచ్చి..?

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (15:46 IST)
upma
వివాహేతర సంబంధాల కారణంగా నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నారని ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో కన్యాకుమారి జిల్లా మార్తాండంలో చోటుచేసుకుంది. 
 
ఈ ఘటనలో ఆమె కుమారుడు మరణించాడు. కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెళితే.. మార్తాండంలో జగదీశ్, కార్తీక దంపతులు. వారికి కూతురు సంజన(3) కుమారుడు చరణ్‌(1) ఉన్నారు.
 
అయితే కార్తీక.. సునీల్ అనే వ్యక్తితో వివాహేతరం సంబంధం పెట్టుకుంది. ఇందుకు తన ఇద్దరు పిల్లలు అందుకు అడ్డు వస్తున్నారని భావించింది. అంతే పిల్లలకు విషం కలిపిన సేమ్యా ఉప్మాను ఇచ్చింది.
 
దాంతో ఇద్దరు పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ఆమె తన భర్తకు ఫోన్ చేసి పిల్లలు పొరపాటున ఎలుకల మందు తాగారని చెప్పింది. 
 
అనంతరం వారిని ఆస్పత్రికి తరలించారు. కార్తీక కుమారుడు పరిస్థితి విషమించి మృతి చెందగా కుమార్తె చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్తీక అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments