ఢిల్లీ విమానాశ్రయంలో తుపాకీ కలకలం - స్వాధీనం

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (09:27 IST)
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద తుపాకీని ఎయిర్ పోర్టు భద్రతా అధికారులు గుర్తించారు. ఆ వ్యక్తి దుబాయ్ దేశానికి చెందిన ప్రయాణిడుగా గుర్తించారు. దీంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. 
 
దుబాయ్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమాన ప్రయాణికుల లగేజీలను కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఓ బ్యాగులో తుపాకీతో పాటు రెండు మ్యాగజైన్‌లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 
 
చెక్ ఇన్ బ్యాగులోకి పిస్టల్‌లు ఎలా తీసుకొచ్చాడన్న అంశంపై ప్రయాణికుడి వద్ద ఢిల్లీ పోలీసులు విచారణ చేస్తున్నారు. దుబాయ్ విమానాశ్రయంలో భద్రతా లోపం కారణంగానే ఇలా జరిగివుంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: గోవా బీచ్‌లో పచ్చ రంగు చీర కట్టుతో కనిపించిన శ్రీలీల

బాలయ్య పవర్ కు అఖండ Roxx వెహికల్ కూడా అంతే పవర్ ఫుల్

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments