Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ విమానాశ్రయంలో తుపాకీ కలకలం - స్వాధీనం

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (09:27 IST)
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద తుపాకీని ఎయిర్ పోర్టు భద్రతా అధికారులు గుర్తించారు. ఆ వ్యక్తి దుబాయ్ దేశానికి చెందిన ప్రయాణిడుగా గుర్తించారు. దీంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. 
 
దుబాయ్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమాన ప్రయాణికుల లగేజీలను కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఓ బ్యాగులో తుపాకీతో పాటు రెండు మ్యాగజైన్‌లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 
 
చెక్ ఇన్ బ్యాగులోకి పిస్టల్‌లు ఎలా తీసుకొచ్చాడన్న అంశంపై ప్రయాణికుడి వద్ద ఢిల్లీ పోలీసులు విచారణ చేస్తున్నారు. దుబాయ్ విమానాశ్రయంలో భద్రతా లోపం కారణంగానే ఇలా జరిగివుంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments