తిరుపతి మహిళా టెక్కీని వేధించిన తిరుచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్టు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 9 నవంబరు 2023 (10:02 IST)
బస్సులో తన పక్క సీటులో కూర్చొన్న తిరుపతికి చెందిన 35 యేళ్ల మహిళా టెక్కీని అసభ్యంగా తాకుతూ వేధించిన కేసులో తిరుచ్చికి చెందిన రంగనాథ్ (50) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌‌ను బెంగుళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గత సోమవారం ఫ్రాంక్‌ఫ్రట్ నుంచి బెంగుళూకు వస్తున్న లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణిస్తుండగా, తమిళనాడు రాష్ట్రం తిరుచ్చికి చెందిన రంగనాథ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. తన సీటు పక్కనే కూర్చొన్న తిరుపతికి చెందిన మహిళా టెక్కీని అసభ్యంగా తాకుతూ వేధించాడు. 
 
నిద్రపోతున్న సమయంలో తనను ఎవరో తాకుతున్నట్టు గుర్తించి ఆమె మేల్కొని విమాన స్బిబంది దృష్టికి తీసుకెళ్లింది. విమానం కెంపేగౌడ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత బాధితురాలు ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... రంగనాథ్‌ను ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments