Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి మహిళా టెక్కీని వేధించిన తిరుచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్టు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 9 నవంబరు 2023 (10:02 IST)
బస్సులో తన పక్క సీటులో కూర్చొన్న తిరుపతికి చెందిన 35 యేళ్ల మహిళా టెక్కీని అసభ్యంగా తాకుతూ వేధించిన కేసులో తిరుచ్చికి చెందిన రంగనాథ్ (50) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌‌ను బెంగుళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గత సోమవారం ఫ్రాంక్‌ఫ్రట్ నుంచి బెంగుళూకు వస్తున్న లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణిస్తుండగా, తమిళనాడు రాష్ట్రం తిరుచ్చికి చెందిన రంగనాథ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. తన సీటు పక్కనే కూర్చొన్న తిరుపతికి చెందిన మహిళా టెక్కీని అసభ్యంగా తాకుతూ వేధించాడు. 
 
నిద్రపోతున్న సమయంలో తనను ఎవరో తాకుతున్నట్టు గుర్తించి ఆమె మేల్కొని విమాన స్బిబంది దృష్టికి తీసుకెళ్లింది. విమానం కెంపేగౌడ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత బాధితురాలు ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... రంగనాథ్‌ను ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments