Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరదలిపై 15 మంది స్నేహితులతో 15 రోజులు బావ సామూహిక అత్యాచారం

Webdunia
శనివారం, 29 ఫిబ్రవరి 2020 (16:00 IST)
జార్ఖండ్ రాజధాని రాంచీలోని చాన్హో పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. ఓ బావ తన సొంత మరదలిని 15 రోజుల పాటు ఇంట్లో బందీగా ఉంచి 15 మంది స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశాడు. 
 
అత్యాచారం తరువాత, ఆమెను రోడ్డుపై వదిలేసి పారిపోయారు. గురువారం సాయంత్రం రోడ్డుపై అపస్మారక స్థితిలో వున్న యువతిని స్థానిక ప్రజల గమనించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
 
మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తమ కుమార్తెను అల్లుడు, అతడి స్నేహితులు సామూహిక అత్యాచారం చేసి చంపేశారని వారు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments