Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాటలు వింటున్న బాలికపై చిరుత దాడి, అడవిలోకి లాక్కెళ్లి...

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (22:52 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అటవీ ప్రాంతానికి సంబంధించిన కనాకౌన్ గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక తన ఇంటి సమీపంలో పెరటి తోటలో చెవిలో హెడ్ ఫోను పెట్టుకుని పాటలు వింటోంది. ఈ సమయంలో అక్కడికి చిరుతపులి ప్రవేశించింది. పులి రాకను ఆ బాలిక గమనించలేదు. దీనితో అది ఆమెపై దాడి చేసి నోట కరచుకుని అటవీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్లి చంపేసింది. 
 
బాలికను పులి ఎత్తుకెళ్లిందన్న సమాచారాన్ని అందుకున్న అటవీ అధికారులు సమీపంలో గాలించారు. తీవ్ర గాలింపు అనంతరం ప్రక్కనే వున్న ముళ్లపొదలో ఆమె శవాన్ని గుర్తించారు. బాలిక చెవిలో హెడ్ ఫోన్ వుండటం వల్ల చిరుత రాకను గుర్తించలేకపోయి వుంటుందని, అందువల్లనే ఈ ప్రమాదానికి కారణమై వుండవచ్చని వారు తెలిపారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
 
బాలిక కుటుంబ సభ్యులకు యూపీ సీఎం సానుభూతి తెలిపారు. కాగా గత నెల రోజుల కాలంలో చిరుతపులి 8 మందిని పొట్టనబెట్టుకుంది. ఈ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు పలుచోట్ల వలలు వేశారు. ఐనప్పటికీ చిరుత ఇప్పటివరకూ పట్టుబడలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments