Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన తర్వాత అలా జరిగిందని.. భర్తతో చెప్పింది..?

Webdunia
సోమవారం, 14 జనవరి 2019 (13:17 IST)
హర్యానాలో సామూహిక అత్యాచారానికి పాల్పడిన మహిళను ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా తన భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడే దిశగా పోరాటం చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. హర్యానా జిల్లాకు చెందిన జితేందర్ అనే వ్యక్తికి గత 2015వ సంవత్సరం వివాహం జరిగింది. 
 
వివాహానికి అనంతరం తాను గ్యాంగ్ రేప్‌కు గురైనట్లు తెలిపింది. అంతేగాకుండా తనను వదిలించుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో షాక్ అయిన జితేందర్ భార్యను ఓదార్చాడు. అంతటితో ఆగకుండా ఆమెతో సంసారం చేసేందుకు సై అన్నాడు. ఇంకా.. వివాహమైనప్పటి నుంచి తన భార్యపై విరుచుకుపడిన కామాంధులకు కఠిన శిక్ష పడే దిశగా పోరాటం చేస్తున్నాడు. 
 
ఇంకా తన ఆస్తిని అమ్మి నిందితులకు శిక్ష పడేలా కేసును నడిపిస్తున్నాడు. దీంతో జితేందర్‍‌కు నెట్టింట ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంకా చిన్న చిన్న విషయాలపై గొడవపడి.. విడాకుల వరకు వెళ్లే దంపతుల మధ్య.. ఇలాంటి వ్యక్తిని చూడటం అరుదని.. నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం