Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తింటివారు వేధిస్తున్నారు.. గృహ హింస చట్టంలో మార్పులు చేయాలి..

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (10:56 IST)
తమను కట్టుకున్న భార్యలతో పాటు అత్తింటివారు వేధిస్తున్నారని అందువల్ల తమకు రక్షణ కల్పించేలా గృహహింస చట్టంలో మార్పులు చేయాలని భార్యా బాధితుల సంఘం (భర్తలు) కోరుతున్నారు. గృహ హింస చట్టాన్ని అడ్డుపెట్టుకుని తమ భార్యలు, అత్తింటివారు వేధిస్తున్నారంటూ వారు ఆదేవన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల గృహ హింస చట్టంలో తక్షణం మార్పులు చేయాలని వారు కోరారు. 
 
ఈ మేరకు సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ అనే సంస్థతో కలిసి భార్యా బాధితుల సంఘం సభ్యులు ఆదివారం కర్నాటక రాజధాని బెంగుళూరులో నిరాహారదీక్ష చేశారు. ఈ దీక్ష ఆదివారం సాయంత్రం వరకు కొనసాగుతుందని వారు తెలిపారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించి గృహహింస చట్టంలో మార్పులు చేసి దుర్వినియోగం కాకుండా చూడాలని డిమాండ్  చేశారు. లేదంటే ఆందోళనకు కొనసాగిస్తామని భార్యా బాధితుల సంఘం తెలిపింది.
 
గృహహింస చట్టాన్ని ఉపయోగించిన కొందరు మహిళలు ఎన్నారై భర్తలను, వారి కుటుంబసభ్యులను వేధిస్తున్నారని భార్యా బాధితులు ఆందోళన వ్యక్తం చేసారు. గృహ హింస కేసులను ఎదుర్కొంటున్న ఎన్నారైల కోసం ప్రత్యేక ప్యాయస్థానాలు ఏర్పాటుచేసి వారికి న్యాయం జరిగేలా చూడాలని సంఘం సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments