Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తింటివారు వేధిస్తున్నారు.. గృహ హింస చట్టంలో మార్పులు చేయాలి..

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (10:56 IST)
తమను కట్టుకున్న భార్యలతో పాటు అత్తింటివారు వేధిస్తున్నారని అందువల్ల తమకు రక్షణ కల్పించేలా గృహహింస చట్టంలో మార్పులు చేయాలని భార్యా బాధితుల సంఘం (భర్తలు) కోరుతున్నారు. గృహ హింస చట్టాన్ని అడ్డుపెట్టుకుని తమ భార్యలు, అత్తింటివారు వేధిస్తున్నారంటూ వారు ఆదేవన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల గృహ హింస చట్టంలో తక్షణం మార్పులు చేయాలని వారు కోరారు. 
 
ఈ మేరకు సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ అనే సంస్థతో కలిసి భార్యా బాధితుల సంఘం సభ్యులు ఆదివారం కర్నాటక రాజధాని బెంగుళూరులో నిరాహారదీక్ష చేశారు. ఈ దీక్ష ఆదివారం సాయంత్రం వరకు కొనసాగుతుందని వారు తెలిపారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించి గృహహింస చట్టంలో మార్పులు చేసి దుర్వినియోగం కాకుండా చూడాలని డిమాండ్  చేశారు. లేదంటే ఆందోళనకు కొనసాగిస్తామని భార్యా బాధితుల సంఘం తెలిపింది.
 
గృహహింస చట్టాన్ని ఉపయోగించిన కొందరు మహిళలు ఎన్నారై భర్తలను, వారి కుటుంబసభ్యులను వేధిస్తున్నారని భార్యా బాధితులు ఆందోళన వ్యక్తం చేసారు. గృహ హింస కేసులను ఎదుర్కొంటున్న ఎన్నారైల కోసం ప్రత్యేక ప్యాయస్థానాలు ఏర్పాటుచేసి వారికి న్యాయం జరిగేలా చూడాలని సంఘం సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments