Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడుకల్లో ఎక్కువమంది పాల్గొంటే రూ.10,000 జరిమానా.. ఎక్కడో తెలుసా?

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (06:20 IST)
కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానాలను మణిపూర్ ప్రభుత్వం వెల్లడించింది. నిబంధనలకు మించి వేడుకల్లో ఎక్కువమంది పాల్గొంటే రూ.10,000 జరిమానా విధిస్తారు.

బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోయినా, భౌతిక దూరం పాటించకపోయినా రూ.200 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కరోనా నిబంధనలు, మార్గదర్శకాలు పాటించని వారి నుంచి రూ.1000 జరిమానా వసూలు చేస్తారు.

ఆ రాష్ట్ర హోంశాఖ ఈ మేరకు డిప్యూటీ కమిషనర్, జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఇటీవల కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,360 మందికి కరోనా సోకగా 22 మంది మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments