Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరఖ్‌పూర్‌గా మారిన కోలార్‌.. 90 మంది శిశువుల మరణం.. ఎందుకు?

కర్ణాటక, కోలార్ ప్రాంతంలోని శ్రీ నరసింహ రాజ స్వామి ఆస్పత్రిలో గత 8 నెలల్లో దాదాపు 90 మంది శిశువులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. తద్వారా ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్ తరహాలే ఈ ఆస్పత్రిలో శిశు

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2017 (15:19 IST)
కర్ణాటక, కోలార్ ప్రాంతంలోని శ్రీ నరసింహ రాజ స్వామి ఆస్పత్రిలో గత 8 నెలల్లో దాదాపు 90 మంది శిశువులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. తద్వారా ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్ తరహాలే ఈ ఆస్పత్రిలో శిశు మరణాలు సంభవించాయి. ఇటీవల యూపీలో చిన్నారుల మృతి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇదే తరహాలో కర్ణాటక, కోలార్ ప్రాంతంలోని శ్రీ నరసింహ రాజ స్వామి ఆస్పత్రిలో జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు 35 మంది చిన్నారులు  చనిపోయారు. 
 
దీనిపై జరిగిన విచారణల గత 8 నెలల్లో మరణించిన చిన్నారులు.. ఆక్సిజన్ అందక మరణించలేదని.. తక్కువ బరువుతోనే మరణించారని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ శిశు మరణాలు పెరిగిపోతున్నాయని ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఆస్పత్రులు వ్యాపారం చేస్తున్నాయని.. లాభాలను ఆర్జించేందుకు ఆస్పత్రులు పోటీపడుతున్నారని ప్రజల, సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments