Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిది నెలల పసికందును బలి తీసుకున్న కరోనా

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (19:27 IST)
కరోనా మహమ్మారి తొమ్మిది నెలల పసికందును బలి తీసుకుంది. ఈ విషాధ ఘటన ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్ ఏరియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్ ఏరియాలో చోటుచేసుకుంది. శ‌శాంక్ శేఖ‌ర్‌(26), ఆయ‌న భార్య ఇద్ద‌రూ అంధులే. 
 
అయితే వీరికి తొమ్మిది నెల‌ల ప‌సి బాలుడు ఉన్నాడు. 18 రోజుల క్రితం త‌ల్లికి క‌రోనా సోక‌గా, ఆ వైర‌స్ బిడ్డ‌కు కూడా వ్యాపించింది. దీంతో ఇద్ద‌రిని గురు తేగ్ బ‌హ‌దూర్ ఆస్ప‌త్రిలో చేర్పించారు. ఆ ప‌సిపాప చికిత్స పొందుతూ గురువారం ఉద‌యం క‌న్నుమూశాడు. 
 
తండ్రి శేఖ‌ర్ కూడా క‌రోనా బారిన ప‌డ‌గా, రాజీవ్ గాంధీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప్ర‌తిలో చికిత్స పొందుతున్నారు. కొడుకు మ‌ర‌ణించాడ‌న్న వార్త శేఖ‌ర్‌కు తెలియ‌దు. ఇద్ద‌రు త‌ల్లిదండ్రులు క‌రోనాతో పోరాడుతున్నారు. ప‌సిపాప అంత్య‌క్రియ‌ల‌ను బీజేపీ మాజీ ఎమ్మెల్యే జితేంద‌ర్ సింగ్ నిర్వ‌హించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments