Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిది నెలల పసికందును బలి తీసుకున్న కరోనా

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (19:27 IST)
కరోనా మహమ్మారి తొమ్మిది నెలల పసికందును బలి తీసుకుంది. ఈ విషాధ ఘటన ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్ ఏరియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్ ఏరియాలో చోటుచేసుకుంది. శ‌శాంక్ శేఖ‌ర్‌(26), ఆయ‌న భార్య ఇద్ద‌రూ అంధులే. 
 
అయితే వీరికి తొమ్మిది నెల‌ల ప‌సి బాలుడు ఉన్నాడు. 18 రోజుల క్రితం త‌ల్లికి క‌రోనా సోక‌గా, ఆ వైర‌స్ బిడ్డ‌కు కూడా వ్యాపించింది. దీంతో ఇద్ద‌రిని గురు తేగ్ బ‌హ‌దూర్ ఆస్ప‌త్రిలో చేర్పించారు. ఆ ప‌సిపాప చికిత్స పొందుతూ గురువారం ఉద‌యం క‌న్నుమూశాడు. 
 
తండ్రి శేఖ‌ర్ కూడా క‌రోనా బారిన ప‌డ‌గా, రాజీవ్ గాంధీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప్ర‌తిలో చికిత్స పొందుతున్నారు. కొడుకు మ‌ర‌ణించాడ‌న్న వార్త శేఖ‌ర్‌కు తెలియ‌దు. ఇద్ద‌రు త‌ల్లిదండ్రులు క‌రోనాతో పోరాడుతున్నారు. ప‌సిపాప అంత్య‌క్రియ‌ల‌ను బీజేపీ మాజీ ఎమ్మెల్యే జితేంద‌ర్ సింగ్ నిర్వ‌హించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటనతో దశాబ్దంపాటు తెలుగు వారిని ఆలరించారు శోభన!

రీల్ హీరోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్ హీరో!!

జోరు తగ్గని సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు : రూ.300 కోట్ల దిశగా పరుగులు!!

Trisha : త్రిష సంచలనం నిర్ణయం.. సినిమాలను పక్కనబెట్టి విజయ్‌తో పొలిటికల్ జర్నీ?

టికెట్ రేట్లు పెంచడంకంటే కంటెంట్ చిత్రాలు తీయండి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

తర్వాతి కథనం
Show comments