Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

సెల్వి
శనివారం, 18 మే 2024 (11:40 IST)
హర్యానాలోని నుహ్ జిల్లాలోని టౌరు సమీపంలో కదులుతున్న బస్సులో మంటలు చెలరేగడంతో తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. ఇంకా 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటన కుండ్లీ-మనేసర్-పాల్వాల్ (కేఎంపీ)లో శనివారం తెల్లవారుజామున 2 గంటలకు జరిగింది.
 
బస్సులో దాదాపు 60 మంది ప్రయాణిస్తున్నారని, వీరంతా పంజాబ్, చండీగఢ్ నివాసితులని, మధుర-బృందావన్ నుండి తిరిగి వస్తున్నారని పోలీసులు తెలిపారు. మంటలను గమనించిన స్థానికులు బస్సును వెంబడించి డ్రైవర్‌ను ఆపాలని కోరారు. వారు పోలీసులకు, అగ్నిమాపక శాఖకు కూడా సమాచారం అందించారు. 
 
అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments