Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కువ జీతాలిచ్చే ఉద్యోగాలు వద్దే వద్దు.. మనశ్శాంతి వుంటే చాలు..?

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (09:33 IST)
భారతీయ ఉద్యోగులపై ఇటీవల నిర్వహించిన సర్వేలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఎలాగంటే.. ఎక్కువ జీతాలు వద్దని భారతీయ ఉద్యోగులు అంటున్నారట. ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాల పట్ల భారతీయులు ఆసక్తి చూపట్లేదనే షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. 
 
మేనేజర్‌తో పాటు అధిక వేతనంతో కూడిన ఉద్యోగంలో చాలా ఒత్తిడి ఉంటుందని, ఇది మనశ్శాంతిని ప్రభావితం చేస్తుందని వారిలో చాలామంది అభిప్రాయపడ్డారు. అందువల్ల జీతం తక్కువగా ఉన్నా మనశ్శాంతితో కూడిన ఉద్యోగం కావాలని 88 శాతం మంది భారతీయులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 
 
అలాగే, 70% అమెరికన్లు మానసిక ప్రశాంతతతో కూడిన తక్కువ జీతంతో కూడిన ఉద్యోగం తమకు ముఖ్యమని చెప్పారు. ప్రపంచంలోని 10 దేశాల్లో నిర్వహించిన ఈ పోల్‌లో ఎక్కువ మంది ఎక్కువ జీతం కంటే మనశ్శాంతి, ప్రశాంతతను కోరుకుంటున్నారని వెల్లడైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments