Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లాస్ టీచర్‌పై అసభ్యరాతలు.. 88 మంది బాలికల దుస్తులు విప్పదీసి..

క్లాస్ టీచర్‌పై అసభ్యరాతలు రాశారనే ఆరోపణలతో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఓ పాఠశాలలో 88 మంది బాలికలను బట్టలూడదీసి నిలబెట్టారు. పాపుమ్ పారే జిల్లాలోని తాని హప్పాలో ఉన్న కస్తూర్భా గాంధీ బాలికా పాఠశాలలో ఈ దారుణం

Webdunia
గురువారం, 30 నవంబరు 2017 (11:22 IST)
క్లాస్ టీచర్‌పై అసభ్యరాతలు రాశారనే ఆరోపణలతో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఓ పాఠశాలలో 88 మంది బాలికలను బట్టలూడదీసి నిలబెట్టారు. పాపుమ్ పారే జిల్లాలోని తాని హప్పాలో ఉన్న కస్తూర్భా గాంధీ బాలికా పాఠశాలలో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. హప్పాలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలిక పాఠశాలలో ఇద్దరు అసిస్టెంట్ టీచర్లు, ఓ జూనియర్ టీచర్‌ కలిసి బాలికల దుస్తులిప్పి నిలబెట్టారు. 
 
క్లాస్ టీచర్ పై ఓ స్టూడెంట్ అసభ్యరాతలు రాయగా, ఆ కాగితం ముక్క కోసం మిగతా విద్యార్థుల ముందు బట్టలు ఊడదీయించారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని బయటికి చెప్పే అంతే సంగతులు అంటూ హెచ్చరించారు. అయితే బాధిత బాలికలు ఆల్ సగాలీ స్టూడెంట్స్ యూనియన్ సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉదంతం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటన నిజమేనని, కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆరు, ఏడు తరగతులు చదివే బాలికల దుస్తులు విప్పి.. ఇలాంటి దారుణ శిక్షను విధించారని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Betting: అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో బెట్టింగ్ చిత్రం

Deverakonda: కంటెంట్ మూవీస్ చేస్తూ తెలుగు అభివృద్ధికి కృషి చేస్తా - విజయ్ దేవరకొండ

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments