Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్యూస్ తాగమన్నాడు.. కౌగిలించుకుని.. ముద్దు పెట్టుకున్నాడు... చివరికి?

సెల్వి
సోమవారం, 28 అక్టోబరు 2024 (19:02 IST)
ఒడిశాకు చెందిన గిరిజన 23ఏళ్ల మహిళపై 75 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో పనిచేసే మహిళ పట్ల వృద్ధుడు ఈ అఘాయిత్యానికి పాల్పడాడు. నిందితుడిని ప్రభుత్వ రంగ సంస్థలో మాజీ ఉద్యోగి కె శివప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు.
 
శివప్రసాద్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నిందిడుతుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అక్టోబరు 15న భార్య బయటకు వెళ్లిన సమయంలో వైటిలలోని శివప్రసాద్‌ ఇంట్లో అత్యాచారం జరిగింది. సంఘటన జరిగిన ఒక రోజు తర్వాత, శివప్రసాద్, అతని కుటుంబం గురువాయూర్ ఆలయాన్ని సందర్శించడానికి బయలుదేరారు. 
 
23 ఏళ్ల మహిళ వాంగ్మూలం ఆధారంగా అక్టోబర్ 17న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 74 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. బాధితురాలు ఒడిశాలోని గజపతి జిల్లాకు చెందినది. ఆమె సవతి తల్లి వల్ల 12 సంవత్సరాల వయస్సు నుండి ఇంటి పని చేయవలసి వచ్చింది. ఈ నెల ప్రారంభంలో శివప్రసాద్ ఇంట్లో పనికి చేరింది. 
 
వైద్య పరీక్షల అనంతరం శివప్రసాద్‌పై అత్యాచారం కేసు నమోదైంది. అక్టోబరు 15న 11 గంటల ప్రాంతంలో తన భార్య లేని సమయంలో శివప్రసాద్ హాలును శుభ్రం చేస్తుండగా ఈ అకృత్యానికి పాల్పడ్డాడని తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
జ్యూస్ తాగమని బలవంతం చేశాడని.. కౌగిలించుకుని.. ముద్దు పెట్టుకున్నాడని.. అతని నుంచి తప్పించుకుని తన గదికి పారిపోయానని.. అప్పటికే స్పృహ కోల్పోయినట్లు అనిపించిందని.. మేల్కొని చూశాక ఒంటి మీద దుస్తులు లేవని వాపోయింది.
 
ప్రైవేట్ భాగాల్లో నొప్పిని తట్టుకోలేకపోయానని.. ఆపైనే తనపై శివప్రసాద్ అత్యాచారానికి పాల్పడ్డాడనే విషయం తెలిసిందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments