Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్లీ అల్లర్లపై 700 ఎఫ్ఐఆర్లు- 2,400 మంది అరెస్టు

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (07:46 IST)
దిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్లలో 700 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. 2,400 మందిని అరెస్టు చేశారు.

ఆయుధ చట్టం కింద 49 కేసులు నమోదయ్యాయి. ఈశాన్య దిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్లపై ఇప్పటివరకు 700 కేసులు నమోదు చేశారు పోలీసులు.

ఇప్పటివరకు 2,400 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇందులో 49 కేసులు ఆయుధ చట్టం కింద నమోదయ్యాయి. అల్లర్లు జరిగిన ప్రాంతంలో అమన్ కమిటీ 288 సమావేశాలు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఈశాన్య దిల్లీలో ఫిబ్రవరి 23న సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments