Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్లీ అల్లర్లపై 700 ఎఫ్ఐఆర్లు- 2,400 మంది అరెస్టు

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (07:46 IST)
దిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్లలో 700 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. 2,400 మందిని అరెస్టు చేశారు.

ఆయుధ చట్టం కింద 49 కేసులు నమోదయ్యాయి. ఈశాన్య దిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్లపై ఇప్పటివరకు 700 కేసులు నమోదు చేశారు పోలీసులు.

ఇప్పటివరకు 2,400 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇందులో 49 కేసులు ఆయుధ చట్టం కింద నమోదయ్యాయి. అల్లర్లు జరిగిన ప్రాంతంలో అమన్ కమిటీ 288 సమావేశాలు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఈశాన్య దిల్లీలో ఫిబ్రవరి 23న సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments