Webdunia - Bharat's app for daily news and videos

Install App

లడఖ్ సెక్టార్‌లో ప్రమాదం - ఏడుగురు భారత జవాన్లు మృతి

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (18:19 IST)
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని లడఖ్‌లో ఘోరం జరిగింది. భారత జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనం ఒకటి అదుపుతప్పి టుర్టుక్ సెక్టార్ వద్ద ష్యోక్ నదిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు జవాన్లు మృత్యువాతపడ్డారు. మరో 19 మంది సైనికులు గాయపడ్డారు. 
 
ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న ఆర్మీ అధికారులు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రమాద స్థలానికి ఎయిర్ అంబులెన్స్ పంపించి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 
 
పార్తాపూర్‌లోని ట్రాన్సిట్ క్యాంప్ నుంచి సబ్ సెక్టార్‌ హనీఫ్‌లోని ఒక పార్వర్డ్ లొకేషన్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో ఆర్మీ వాహనంలో  26 మంది సైనికులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments