Webdunia - Bharat's app for daily news and videos

Install App

లడఖ్ సెక్టార్‌లో ప్రమాదం - ఏడుగురు భారత జవాన్లు మృతి

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (18:19 IST)
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని లడఖ్‌లో ఘోరం జరిగింది. భారత జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనం ఒకటి అదుపుతప్పి టుర్టుక్ సెక్టార్ వద్ద ష్యోక్ నదిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు జవాన్లు మృత్యువాతపడ్డారు. మరో 19 మంది సైనికులు గాయపడ్డారు. 
 
ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న ఆర్మీ అధికారులు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రమాద స్థలానికి ఎయిర్ అంబులెన్స్ పంపించి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 
 
పార్తాపూర్‌లోని ట్రాన్సిట్ క్యాంప్ నుంచి సబ్ సెక్టార్‌ హనీఫ్‌లోని ఒక పార్వర్డ్ లొకేషన్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో ఆర్మీ వాహనంలో  26 మంది సైనికులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

తర్వాతి కథనం
Show comments