ట్రక్కును ఢీకొన్న అంబులెన్స్ - ఏడుగురు మృతి

Webdunia
మంగళవారం, 31 మే 2022 (11:36 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ అంబులెన్స్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీ రాష్ట్రానికి చెందిన కొందరు ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్య వైద్య పరీక్షలు చేయించుకుని ఇంటికి అంబులెన్స్‌‍లో బయలుదేరారు. ఈ క్రమంలో ఓ ట్రక్కును అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. 
 
ఈ రెండు వాహనాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయ్యాయి. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

రాజ్‌తో కలిసి సమంత దీపావళి వేడుకలు.. ఇక పెళ్లే మిగిలివుందా?

బాలీవుడ్‌లో చిరునవ్వుల నటుడు అస్రానీ ఇకలేరు

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments