Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్.. 24 గంటల్లో అన్ని కేసులా?

Webdunia
శనివారం, 30 మే 2020 (10:14 IST)
చైనాలో పుట్టిన కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తోంది. ఈ వైరస్‌కు మందు లేకపోవడంతో.. ఏం చేయాలో అర్థంకాక చాలా దేశాలు నివ్వెరబోతున్నాయి. ఇక కరోనా ధాటికి మన దేశం అల్లాడుతోంది. మొదట్లో కేసులు తక్కువగా ఉన్నప్పటికీ.. ఇపుడు విపరీతంగా పెరుగుతున్నాయి. 
 
గత 24 గంటల్లో 7964 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజు వ్యవధిలో నిర్ధారణ అయిన కేసుల్లో ఇదే అత్యధికం కావడం. దీంతో తాజాగా కేసుల సంఖ్య 1,73,763కు పెరిగింది. 
 
ఇక కొత్తగా మరో 265 మంది మృతిచెందడంతో మృతుల సంఖ్య 4,971కి చేరింది. ఇక రాష్ట్రాలవారీగా చూస్తే అత్యధికంగా మహారాష్ట్రలో 62,228 కేసులు, తమిళనాడులో 20,246, ఢిల్లీలో 17,386, గుజరాత్‌లో 15,934 కేసులు నిర్ధారణ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments