Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో 90వేల మార్కును దాటిన కరోనా.. ఒకే రోజు 60మంది మృతి

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (20:14 IST)
కరోనా వైరస్ విజృంభిస్తోంది. తమిళనాడులో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదవుతుంటే.. తర్వాత దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. 
 
బుధవారం కొత్తగా తమిళనాడులో 3,943 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 90వేల మార్కుకు చేరాయి. 
 
అలాగే తమిళనాడులో కరోనా మరణాల సంఖ్య కూడా కల్లోలం సృష్టిస్తోంది. బుధవారం తమిళనాడులో కరోనా సోకి 60 మంది మృతి చెందారు. దీంతో.. తమిళనాట కరోనా మరణాల సంఖ్య 1201కి చేరింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments