Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో 90వేల మార్కును దాటిన కరోనా.. ఒకే రోజు 60మంది మృతి

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (20:14 IST)
కరోనా వైరస్ విజృంభిస్తోంది. తమిళనాడులో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదవుతుంటే.. తర్వాత దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. 
 
బుధవారం కొత్తగా తమిళనాడులో 3,943 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 90వేల మార్కుకు చేరాయి. 
 
అలాగే తమిళనాడులో కరోనా మరణాల సంఖ్య కూడా కల్లోలం సృష్టిస్తోంది. బుధవారం తమిళనాడులో కరోనా సోకి 60 మంది మృతి చెందారు. దీంతో.. తమిళనాట కరోనా మరణాల సంఖ్య 1201కి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments