Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో 90వేల మార్కును దాటిన కరోనా.. ఒకే రోజు 60మంది మృతి

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (20:14 IST)
కరోనా వైరస్ విజృంభిస్తోంది. తమిళనాడులో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదవుతుంటే.. తర్వాత దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. 
 
బుధవారం కొత్తగా తమిళనాడులో 3,943 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 90వేల మార్కుకు చేరాయి. 
 
అలాగే తమిళనాడులో కరోనా మరణాల సంఖ్య కూడా కల్లోలం సృష్టిస్తోంది. బుధవారం తమిళనాడులో కరోనా సోకి 60 మంది మృతి చెందారు. దీంతో.. తమిళనాట కరోనా మరణాల సంఖ్య 1201కి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments