Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ఇద్దరికి కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (13:00 IST)
ఎనిమిదేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు కామాంధులు. త్రిపురలో దారుణం చోటుచేసుకుంది. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన చిన్నారులు పెడదారిన పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ త్రిపురలోని తబారియా ప్రాంతానికి చెందిన ఏడుగురు బాలురు సమీపంలో నివసించే మూడోతరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికను ఆడుకుందామని పిలిచారు.
 
అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారంతా 10-12 ఏళ్ల బాలురే కావడం గమనార్హం. ఘటన అనంతరం ఇంటికి వెళ్లిన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆరుగురు బాలురుని అదుపులోకి తీసుకున్నారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. వారిద్దరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నలుగురిని జువైనల్‌ హోంకు తరలించారు. మరో బాలుడు పరారీలో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments