సరస్సులో పడవ బోల్తా-ఆరుగురు విద్యార్థులు మృతి

సెల్వి
గురువారం, 18 జనవరి 2024 (19:10 IST)
వడోదర సమీపంలోని సరస్సులో పడవ బోల్తా పడడంతో ఆరుగురు పాఠశాల విద్యార్థులు మృతి చెందారు. 
ప్రమాద సమయంలో పడవలో ఉన్న వారి సంఖ్య 20 నుండి 30 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. 
 
గుజరాత్‌లోని వడోదర సమీపంలోని సరస్సులో పడవ బోల్తా పడిన ఘటనలో ఆరుగురు పాఠశాల విద్యార్థులు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు న్యూ సన్‌రైజ్ స్కూల్‌కు చెందినవారని.. టూర్ కోసం వచ్చి ప్రమాదానికి గురయ్యారని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments