Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరస్సులో పడవ బోల్తా-ఆరుగురు విద్యార్థులు మృతి

సెల్వి
గురువారం, 18 జనవరి 2024 (19:10 IST)
వడోదర సమీపంలోని సరస్సులో పడవ బోల్తా పడడంతో ఆరుగురు పాఠశాల విద్యార్థులు మృతి చెందారు. 
ప్రమాద సమయంలో పడవలో ఉన్న వారి సంఖ్య 20 నుండి 30 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. 
 
గుజరాత్‌లోని వడోదర సమీపంలోని సరస్సులో పడవ బోల్తా పడిన ఘటనలో ఆరుగురు పాఠశాల విద్యార్థులు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు న్యూ సన్‌రైజ్ స్కూల్‌కు చెందినవారని.. టూర్ కోసం వచ్చి ప్రమాదానికి గురయ్యారని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments