Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ట్రక్కు.. ఆరుగురు భక్తుల దుర్మరణం

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (11:04 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. కొంతమంది భక్తులతో వెళుతున్న ఓ ట్రాక్టర్‌ను ట్రక్కు ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు దుర్మణం పాలయ్యారు. ఈ ఘోరం శుక్రవారం రాత్రి రాజస్థాన్ రాష్ట్రంలోని పాలి జిల్లా సుమేర్‌పూర్ వద్ద జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పాలికి చెందిన కొందరు భక్తులు ట్రాక్టర్‌లో జైసల్మేర్‌లో రామ్ దేవ్రాకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ ట్రాక్టర్ సుమేర్ పూర్ వద్ద వస్తుండగా ఎదురుగా అమిత వేగంగా వచ్చిన ఓ ట్రక్కు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
సమచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపది ధన్‌కర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments