ఐదో తరగతి చదివే అమ్మాయిపై పదో తరగతి అబ్బాయి.. అలా చేశాడు..

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (15:46 IST)
వయోబేధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దేవారణ్యంలో ఐదేళ్ల చిన్నారిపై పదవ తరగతి చదువుతున్న విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు.


వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, నాగపట్నం జిల్లా దేవారణ్యంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఇంట్లో ఒంటరిగా వున్న ఐదో తరగతి చదువుతున్న చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 
 
పదో తరగతి చదువుతున్న బాలుడు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు తల్లిదండ్రులు తెలిపింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద బాలుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం