Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదో తరగతి చదివే అమ్మాయిపై పదో తరగతి అబ్బాయి.. అలా చేశాడు..

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (15:46 IST)
వయోబేధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దేవారణ్యంలో ఐదేళ్ల చిన్నారిపై పదవ తరగతి చదువుతున్న విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు.


వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, నాగపట్నం జిల్లా దేవారణ్యంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఇంట్లో ఒంటరిగా వున్న ఐదో తరగతి చదువుతున్న చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 
 
పదో తరగతి చదువుతున్న బాలుడు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు తల్లిదండ్రులు తెలిపింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద బాలుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం