Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానా వర్శిటీ ప్రొఫెసర్ 500 మందిని అలా వేధించాడట.. ప్రధానికి లేఖ

సెల్వి
మంగళవారం, 9 జనవరి 2024 (12:12 IST)
హర్యానా రాష్ట్రం సిర్సావిల్‌లోని సౌత్రీ దేవి లాల్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థినుల్లో సుమారు 500 మంది విద్యార్థినులు, ప్రొఫెసర్‌పై లైంగిక ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ, హర్యానా ముఖ్యమంత్రి మనోకర్ లాల్ కట్టార్, గవర్నర్ దత్తాత్రేయకు లేఖ రాశారు. 
 
ఆ లేఖలో, ప్రొఫెసర్ విద్యార్థినిని పిలిచి మాట్లాడినప్పుడు, వారిని లైంగికంగా హింసించేవారని తెలిపారు. చాలా కాలంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని.. ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
ఈ ఘటనపై దీనిపై పోలీస్ ఈఎస్పీ దీప్తి కార్క్ మాట్లాడుతూ, ప్రొఫెసర్‌పై విద్యార్థినులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీనికి ముందు జరిగిన విచారణలో ప్రొఫెసర్‌పై నేరారోపణలు లేవని.. ప్రస్తుత ఆరోపణలపై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి - కొత్త సినిమా అప్ డేట్

నేను చెప్పింది కరెక్ట్ కాకపోతే నా హిట్ 3ని ఎవరూ చూడొద్దు : నాని

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం