Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానా వర్శిటీ ప్రొఫెసర్ 500 మందిని అలా వేధించాడట.. ప్రధానికి లేఖ

సెల్వి
మంగళవారం, 9 జనవరి 2024 (12:12 IST)
హర్యానా రాష్ట్రం సిర్సావిల్‌లోని సౌత్రీ దేవి లాల్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థినుల్లో సుమారు 500 మంది విద్యార్థినులు, ప్రొఫెసర్‌పై లైంగిక ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ, హర్యానా ముఖ్యమంత్రి మనోకర్ లాల్ కట్టార్, గవర్నర్ దత్తాత్రేయకు లేఖ రాశారు. 
 
ఆ లేఖలో, ప్రొఫెసర్ విద్యార్థినిని పిలిచి మాట్లాడినప్పుడు, వారిని లైంగికంగా హింసించేవారని తెలిపారు. చాలా కాలంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని.. ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
ఈ ఘటనపై దీనిపై పోలీస్ ఈఎస్పీ దీప్తి కార్క్ మాట్లాడుతూ, ప్రొఫెసర్‌పై విద్యార్థినులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీనికి ముందు జరిగిన విచారణలో ప్రొఫెసర్‌పై నేరారోపణలు లేవని.. ప్రస్తుత ఆరోపణలపై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం