Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానా వర్శిటీ ప్రొఫెసర్ 500 మందిని అలా వేధించాడట.. ప్రధానికి లేఖ

సెల్వి
మంగళవారం, 9 జనవరి 2024 (12:12 IST)
హర్యానా రాష్ట్రం సిర్సావిల్‌లోని సౌత్రీ దేవి లాల్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థినుల్లో సుమారు 500 మంది విద్యార్థినులు, ప్రొఫెసర్‌పై లైంగిక ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ, హర్యానా ముఖ్యమంత్రి మనోకర్ లాల్ కట్టార్, గవర్నర్ దత్తాత్రేయకు లేఖ రాశారు. 
 
ఆ లేఖలో, ప్రొఫెసర్ విద్యార్థినిని పిలిచి మాట్లాడినప్పుడు, వారిని లైంగికంగా హింసించేవారని తెలిపారు. చాలా కాలంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని.. ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
ఈ ఘటనపై దీనిపై పోలీస్ ఈఎస్పీ దీప్తి కార్క్ మాట్లాడుతూ, ప్రొఫెసర్‌పై విద్యార్థినులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీనికి ముందు జరిగిన విచారణలో ప్రొఫెసర్‌పై నేరారోపణలు లేవని.. ప్రస్తుత ఆరోపణలపై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం