Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యాంగ బాలుడిపై లైంగికదాడి.. కొందరు వ్యక్తులు అదే పనిగా..?

Webdunia
ఆదివారం, 10 అక్టోబరు 2021 (13:40 IST)
దివ్యాంగ బాలుడిపై లైంగికదాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల జిల్లా జైపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో కుర్మిండ్ల రవి, పొలవేని సురేశ్‌, మహమ్మద్‌ సాదీక్‌, గడ్డం నందు, బోగె రాయలింగు అనే వ్యక్తులు కొద్దిరోజులుగా బాలుడిపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్టు జైపూర్‌ ఎస్సై రామకృష్ణ తెలిపారు. 
 
రెండు రోజుల క్రితం బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం