Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యాంగ బాలుడిపై లైంగికదాడి.. కొందరు వ్యక్తులు అదే పనిగా..?

Webdunia
ఆదివారం, 10 అక్టోబరు 2021 (13:40 IST)
దివ్యాంగ బాలుడిపై లైంగికదాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల జిల్లా జైపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో కుర్మిండ్ల రవి, పొలవేని సురేశ్‌, మహమ్మద్‌ సాదీక్‌, గడ్డం నందు, బోగె రాయలింగు అనే వ్యక్తులు కొద్దిరోజులుగా బాలుడిపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్టు జైపూర్‌ ఎస్సై రామకృష్ణ తెలిపారు. 
 
రెండు రోజుల క్రితం బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం