Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలు తీసిన హల్వా... ఏం జరిగింది?

రాజస్థాన్‌లో‌ ఘోరం జరిగింది. బంధువుల ఇంటికెళ్లి హల్వా తిని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా వుంది. వివరాల్లోకి వెళితే.. భిల్వారా జిల్లాలోని భుటేలా గ్రామంలో ఓ ఇంటికి అతిథులు

Webdunia
శనివారం, 10 ఫిబ్రవరి 2018 (18:39 IST)
రాజస్థాన్‌లో‌ ఘోరం జరిగింది. బంధువుల ఇంటికెళ్లి హల్వా తిని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా వుంది. వివరాల్లోకి వెళితే.. భిల్వారా జిల్లాలోని భుటేలా గ్రామంలో ఓ ఇంటికి అతిథులు వచ్చారని.. వారి కోసం ఆ కుటుంబీకులు హల్వా చేసి వడ్డించారు. అయితే హల్వా తిన్నవారిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు. 
 
ఫుడ్ పాయిజన్ కారణంగా వారు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్తున్నా.. వారిపై విష ప్రయోగం చేశారా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోనూ ఇదే తరహా ఘటన ఈ  ఏడాది జనవరిలో చోటుచేసుకుంది. 
 
బంధువుల ఇంటికి విందు కోసం వెళ్లిన కొందరు భోజనం చేస్తూనే ఒకరి తర్వాత ఒకరు వరుసగా తొమ్మిది మంది మృతి చెందారు. వీరు కలుషిత ఆహారం వల్ల మృతి చెందారని స్థానికులు అంటున్నా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments