Webdunia - Bharat's app for daily news and videos

Install App

42 ఏళ్ల మహిళ 8 ఏళ్ల బాలుడిని వేధించింది... ఆడుకుంటున్న పిల్లాడిని?

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (19:04 IST)
42 ఏళ్ల మహిళ ఓ బాలుడిని లైంగికంగా వేధించిన ఘటన ఢిల్లీలోవి ద్వారకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మార్చి 13న సాయంత్రం 6 గంటల సమయంలో ఎనిమిదేళ్ల బాలుడు తన ఇంటి టెర్రస్ పై ఆడుకుంటుండగా ఓ మహిళ (42) అతన్ని దగ్గకు పిలుచుకొని బాలుని ప్రైవేట్ పార్ట్‌లో ఓ వస్తువును చొప్పించి లైంగికంగా వేధించిందని పోలీసులు తెలిపారు.
 
అతడు ప్రతిఘటించడంతో చెంపలపై కొట్టింది. ఘటన అనంతరం బాలుడు ఏడ్చుకుంటూ వెళ్లి తల్లికి వివరించాడు. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు.. బాలుడిపై అసహజ రీతిలో లైంగిక చర్య జరిగిందని గుర్తించి ఆ 42 ఏళ్ల మహిళను అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం