42 ఏళ్ల మహిళ 8 ఏళ్ల బాలుడిని వేధించింది... ఆడుకుంటున్న పిల్లాడిని?

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (19:04 IST)
42 ఏళ్ల మహిళ ఓ బాలుడిని లైంగికంగా వేధించిన ఘటన ఢిల్లీలోవి ద్వారకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మార్చి 13న సాయంత్రం 6 గంటల సమయంలో ఎనిమిదేళ్ల బాలుడు తన ఇంటి టెర్రస్ పై ఆడుకుంటుండగా ఓ మహిళ (42) అతన్ని దగ్గకు పిలుచుకొని బాలుని ప్రైవేట్ పార్ట్‌లో ఓ వస్తువును చొప్పించి లైంగికంగా వేధించిందని పోలీసులు తెలిపారు.
 
అతడు ప్రతిఘటించడంతో చెంపలపై కొట్టింది. ఘటన అనంతరం బాలుడు ఏడ్చుకుంటూ వెళ్లి తల్లికి వివరించాడు. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు.. బాలుడిపై అసహజ రీతిలో లైంగిక చర్య జరిగిందని గుర్తించి ఆ 42 ఏళ్ల మహిళను అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం