Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దల సభకు 41 మంది ఏకగ్రీవంగా ఎంపిక

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (13:11 IST)
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 41 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో అత్యధికంగా 14 మంది బీజేపీ తరపున ఎన్నికయ్యారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు, వైకాపా నుంచి నలుగురు, తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ అన్నాడీఎంకేల నుంచి ఐదుగురు సభ్యులు ఉన్నారు. 
 
రాజ్యసభలో మొత్తం 57 ఖాళీలు ఏర్పడగా ఈ స్థానాల భర్తీ కేసం జూన్ 10వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగిసింది. ఆ తర్వాత 41 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆయా రాష్ట్రాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. మిగిలిన 16 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 
 
ఇందులో మహారాష్ట్రలో ఆరు సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే, రాజస్థాన్ రాష్ట్రంలో నాలుగు, కర్నాటలో 4, హర్యానాలో 2 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు, ఏపీకి చెందిన వైకాపాకు రాజ్యసభలో సభ్యుల సంఖ్య 9కి చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments