Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాదిని కుదిపేస్తున్న పిడుగులు... వర్షాలు... 40 మంది మృతి

ఉత్తర భారతాన్ని పిడుగులు, వర్షాలు కుదిపేస్తున్నాయి. వీటి ధాటికి ఇప్పటికే 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భీకరవర్షాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ భీకర వర్షాలు ఉత్తరప్

Webdunia
మంగళవారం, 29 మే 2018 (14:23 IST)
ఉత్తర భారతాన్ని పిడుగులు, వర్షాలు కుదిపేస్తున్నాయి. వీటి ధాటికి ఇప్పటికే 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భీకరవర్షాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ భీకర వర్షాలు ఉత్తరప్రదేశ్, బీహార్‌తో పాటు పొరుగు రాష్ట్రమైన జార్ఖండ్‌లోనూ కొనసాగుతున్నాయి.
 
సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పిడుగుల కారణంగా 10 మంది మృతిచెందగా ఆరుగురు గాయపడ్డారు. జార్ఖండ్‌లో ఆదివారం బలమైన గాలులు, భీకర తుపానుతో పెద్ద ఎత్తున వృక్షాలు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. 13 మంది మృత్యువాత పడ్డారు. బీహార్‌లో మృతి చెందిన వారి సంఖ్య మంగళవారానికి 17కు చేరింది. అలాగే, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో సైతం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు ఐఎండీ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments