Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త ముందే అత్యాచారం.. నిందితులకు చనిపోయేవరకు జైలు శిక్ష.. కోర్టు

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (11:04 IST)
దేశంలో కామాంధుల దుశ్చర్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. గత రాజస్థా‌న్‌లో జరిగిన అల్వార్ గ్యాంగ్ రేప్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా కట్టుకున్న భర్త ముందే కొంతమంది దారుణంగా మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటనపై మహిళా సంఘాలు సీరియస్ అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి రాజస్థాన్ స్పెషల్ కోర్టు నిందితులకు దారుణ శిక్ష విధించింది. 
 
ఏకంగా భర్తముందే మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులు చనిపోయే వరకూ జైలు శిక్ష అనుభవించాలంటూ స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. అంతే కాదు రేప్‌ని వీడియో తీసిన వ్యక్తికి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు సంచలన తీర్పునిచ్చింది. అయితే స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ నిందితులు పై కోర్టుకు వెళ్లి శిక్ష తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం