క్రైమ్ రేట్‌లో టాప్-3-హర్యానాలో ఘోరం: 24 గంటల్లో నాలుగు అత్యాచారాలు

దేశంలో మహిళలపై నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోభేదం లేకుండా మహిళలపై జరుగుతున్న నేరాలను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కఠినమైన చట్టాలు రావట్లేదని ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హర్యానాలో గ

Webdunia
మంగళవారం, 16 జనవరి 2018 (11:04 IST)
దేశంలో మహిళలపై నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోభేదం లేకుండా మహిళలపై జరుగుతున్న నేరాలను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కఠినమైన చట్టాలు రావట్లేదని ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హర్యానాలో గత 24 గంటల్లో జరిగిన నాలుగు అత్యాచారాలు కలకలం రేపాయి. దేశంలోనే క్రైమ్ రేటులో హర్యానా టాప్-3లో వుంది. 
 
బీజేపీ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయనే ఆరోపణలు కూడా పెరిగిపోయాయి. అయితే ఒక్క రోజులోనే నాలుగు అత్యాచారాలు చోటుచేసుకోవడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మహిళల రక్షణకు హర్యానా సర్కారు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. 
 
50 ఏళ్ల వ్యక్తి తన సమీప బంధువైన 10 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు, ఆమె ప్రైవేట్ అవయవాలపై కర్రతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. అలాగే ఇద్దరు దళిత బాలికలను అత్యాచారం చేసి హత్య చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. 
 
మరో ఘటనలో యువతిని అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటనల నేపథ్యంలో సీఎం ఖట్టర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు రెండు కేసుల్లో నిందితులను అరెస్ట్ చేశారు. దర్యాప్తును ముమ్మరం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

తర్వాతి కథనం