Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఈశాన్యంగా భూకంప కేంద్రం

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2023 (17:20 IST)
గత కొన్ని రోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. సోమవారం కూడా మరో భూకంపం సంభవించింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ భూప్రకంపనలు కనిపించాయి. సోమవారం ఉదయం 9.11 గంటల ప్రాంతంలో ఈ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంచించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0గా నమోదైనట్టు జాతీయ భూకంపాల నమోదు కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ) వెల్లడించింది. ఈ భూకంప కేంద్రం పితోర్‌ఘర్‌కు ఈశాన్యంగా 48 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు తెలిపింది. భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 
 
కాగా, ఇటీవలే నేపాల్‌‍లో 6.2 తీవ్రవతో భారీ భూకంపం సంభవించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లో వరుసగా భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో సహా ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఆదివారం కూడా దేశ రాజధాని ఢిల్లీ, ఎన్.సి.ఆర్ రీజియన్‌లో భూప్రకంపనలు చోటు చేసుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments