Webdunia - Bharat's app for daily news and videos

Install App

పలు దేశాల నుంచి బెంగుళూరుకు వచ్చిన 354 మందికి కరోనా పాజిటివ్

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (16:54 IST)
ఇపుడు ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఒమిక్రాన్ కేసులు అధికంగా నమోదవుతున్న ఎట్ రిస్క్ దేశాల జాబితా నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు నిశితంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పలు దేశాల నుంచి బెంగుళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చిన వారికి ఒమిక్రాన్ నిర్ధారణ పరీక్షలు చేశారు. 
 
వీరిలో 354 మంది కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు కర్నాటక వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా, ప్రస్తుతం రాష్ట్రంలో 7100 యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలిపింది. 
 
కాగా, బెంగుళూరుకు విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడికి జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రిస్క్ జాబితాలో చేర్చిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఖచ్చితంగా ఈ పరీక్షలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments