Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో 300మంది ఉగ్రమూకలు.. ఆగని దాడులు.. జవాన్ల వీరమరణం

Webdunia
సోమవారం, 4 మే 2020 (22:09 IST)
ప్రపంచ దేశాలు కరోనాతో నానా తంటాలు పడుతుంటే.. ఉగ్రవాదులు మాత్రం జమ్మూకాశ్మీర్‌లో దాడులకు తెగబడుతున్నారు. హంద్వారా సెక్టార్‌లో ఉగ్రమూకలు దాడులకు దిగింది. ఈ సందర్భంగా ఉగ్రమూకలకు, జవాన్లకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమవగా ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి చెందారు. మరో ఏడుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, గాయపడ్డ జవాన్లను ఆస్పత్రులకు తరలించామని సీఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారులు తెలిపారు.
 
కాగా ఆదివారం జమ్ముకాశ్మీర్‌లోని కుశ్వారా జిల్లా హంద్వారా సెక్టార్‌లో ఉగ్రవాదులు దాడి చేసి కల్నల్‌ అశుతోష్‌ శర్మ సహా ఐదుగురు జవాన్లను కాల్చిచంపారు. విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి తేరుకోక ముందే మళ్లీ ఉగ్రమూకలు రెచ్చిపోయారు. అదే హంద్వారా సెక్టార్‌లో మరోసారి దాడులకు దిగింది.
 
ఇకపోతే.. ఓ వైపు దేశం మొత్తం కరోనా సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుంటే.. ఇదే అదనుగా ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయి. భారత్‌ను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో సుమారు 300మంది ఉగ్రవాదులు ఉన్నారని ఇటీవలే ఇంటెలీజెన్స్ వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments