Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పకూలిన వంతెన: 30 మంది విద్యార్థులకు గాయాలు

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (17:21 IST)
bridge collapses
అసోంలో వేలాడే వంతెన కుప్పకూలిన ఘటనలో 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థులు పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన సోమవారం కరీంగంజ్ జిల్లాలోని రతబరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చెరగి ప్రాంతంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. సింగ్లా నదిపై వేలాడే వంతెన చెరగి ప్రాంతాన్ని గ్రామంతో కలుపుతుంది. విద్యార్థులు, స్థానికులు అనేక సంవత్సరాలుగా ఈ వంతెనను ఉపయోగిస్తున్నారు.
 
సోమవారం సాయంత్రం చెరగి విద్యాపీఠ్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సింగ్లా నదిని దాటేందుకు ప్రయత్నిస్తుండగా, వేలాడే వంతెన అకస్మాత్తుగా కూలిపోయింది. వంతెనపై నడుస్తున్న విద్యార్థులు నదిలో పడిపోయారు. దాదాపు 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని నదిలో పడిపోయిన విద్యార్థులను రక్షించారు. వేలాడే వంతెన మూడేండ్ల క్రితం నిర్మించినట్లు గ్రామస్తులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments