Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆట్లాడుకుంటూ పామును కొరికి చంపేసిన బాలుడు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (11:28 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫరూఖాబాద్ జిల్లాలో ఓ విచిత్ర ఘటన జరిగింది. అభంశుభం తెలియని ఓ బాలుడు... ఆట్లాడుకుంటూ పామును కొరికేయడంతో అది చనిపోయింది. బాలుడికి సకాలంలో వైద్యం అందించడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఫరూకాబాద్ జిల్లాలోని కొత్వాలి మహ్మదాబాద్ ప్రాంతంలోని మద్నాపూర్‌కు చెందిన దినేశ్ సింగ్ అనే వ్యక్తికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ బాలుడు శనివారం ఆరు బయట ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అటుగా ఓ పాము వచ్చింది. 
 
దాన్ని చూసిన బాలుడు.. ఆట్లాడుకుంటూ వెళ్లి దాన్ని పట్టుకుని నోట్లో పెట్టుకుని కొరికి చంపేశాడు. ఆ తర్వాత స్పృహతప్పి  పడిపోయాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఆస్పత్రి వద్దకు తీసుకెళ్లి వైద్యం చేయించడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబైలో చెర్రీ ఇంట్లోనే వుండిపోయా.. ఎవరికీ చెప్పొద్దన్నాడు.. మంచు లక్ష్మి

రామ్ చరణ్ సమర్పణలో నిఖిల్ హీరోగా ది ఇండియా హౌస్ చిత్రం హంపిలో ప్రారంభం

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

భయపెట్టబోతున్న అప్సరా రాణి.. రాచరికం - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో షురూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments