Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆట్లాడుకుంటూ పామును కొరికి చంపేసిన బాలుడు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 5 జూన్ 2023 (11:28 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫరూఖాబాద్ జిల్లాలో ఓ విచిత్ర ఘటన జరిగింది. అభంశుభం తెలియని ఓ బాలుడు... ఆట్లాడుకుంటూ పామును కొరికేయడంతో అది చనిపోయింది. బాలుడికి సకాలంలో వైద్యం అందించడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఫరూకాబాద్ జిల్లాలోని కొత్వాలి మహ్మదాబాద్ ప్రాంతంలోని మద్నాపూర్‌కు చెందిన దినేశ్ సింగ్ అనే వ్యక్తికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ బాలుడు శనివారం ఆరు బయట ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అటుగా ఓ పాము వచ్చింది. 
 
దాన్ని చూసిన బాలుడు.. ఆట్లాడుకుంటూ వెళ్లి దాన్ని పట్టుకుని నోట్లో పెట్టుకుని కొరికి చంపేశాడు. ఆ తర్వాత స్పృహతప్పి  పడిపోయాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఆస్పత్రి వద్దకు తీసుకెళ్లి వైద్యం చేయించడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments