Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో 3 బ్యాంకులు విలీనం?

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (22:51 IST)
మరో మూడు బ్యాంకులను విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహరాష్ట్ర, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌లను విలీనం చేయాలన్న నీతి ఆయోగ్‌ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వ అధికారులు చర్చలు ప్రారంభించారు.

అయితే ఈ మూడింటిని ఏయే బ్యాంకుల్లో విలీనం చేసేదీ ఇంకా వెల్లడి కాలేదు. 2017లో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులుండగా ప్రస్తుతం 12 మాత్రమే ఉన్నాయి. వాటితోపాటు ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపిపిబి) ప్రభుత్వం రంగంలో ఉంది.

తాజాగా మూడు బ్యాంకులు విలీనం చేస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12 నుంచి 9కి తగ్గుతుంది. మోడీ హయంలో 14 బ్యాంకులను వేరే బ్యాంకుల్లో విలీనం చేశారు. వీటినీ కలిపితే విలీనం చేసిన బ్యాంకుల సంఖ్య 17కి చేరుతుంది.

సంబంధిత వార్తలు

టాలీవుడ్ మారాలంటున్న కాజల్ అగర్వాల్ !

పుష్ప.. పుష్ప.. సాంగ్ లో నటించింది మీనానేనా?

డల్లాస్‌లో థమన్. ఎస్ భారీ మ్యూజికల్ ఈవెంట్ బుకింగ్స్ ఓపెన్

బాలీవుడ్ సినిమాల కోసం తొందరపడట్లేదు.. నాగచైతన్య

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments