Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో 3 బ్యాంకులు విలీనం?

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (22:51 IST)
మరో మూడు బ్యాంకులను విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహరాష్ట్ర, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌లను విలీనం చేయాలన్న నీతి ఆయోగ్‌ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వ అధికారులు చర్చలు ప్రారంభించారు.

అయితే ఈ మూడింటిని ఏయే బ్యాంకుల్లో విలీనం చేసేదీ ఇంకా వెల్లడి కాలేదు. 2017లో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులుండగా ప్రస్తుతం 12 మాత్రమే ఉన్నాయి. వాటితోపాటు ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపిపిబి) ప్రభుత్వం రంగంలో ఉంది.

తాజాగా మూడు బ్యాంకులు విలీనం చేస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12 నుంచి 9కి తగ్గుతుంది. మోడీ హయంలో 14 బ్యాంకులను వేరే బ్యాంకుల్లో విలీనం చేశారు. వీటినీ కలిపితే విలీనం చేసిన బ్యాంకుల సంఖ్య 17కి చేరుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments