Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో 3 బ్యాంకులు విలీనం?

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (22:51 IST)
మరో మూడు బ్యాంకులను విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహరాష్ట్ర, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌లను విలీనం చేయాలన్న నీతి ఆయోగ్‌ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వ అధికారులు చర్చలు ప్రారంభించారు.

అయితే ఈ మూడింటిని ఏయే బ్యాంకుల్లో విలీనం చేసేదీ ఇంకా వెల్లడి కాలేదు. 2017లో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులుండగా ప్రస్తుతం 12 మాత్రమే ఉన్నాయి. వాటితోపాటు ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపిపిబి) ప్రభుత్వం రంగంలో ఉంది.

తాజాగా మూడు బ్యాంకులు విలీనం చేస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12 నుంచి 9కి తగ్గుతుంది. మోడీ హయంలో 14 బ్యాంకులను వేరే బ్యాంకుల్లో విలీనం చేశారు. వీటినీ కలిపితే విలీనం చేసిన బ్యాంకుల సంఖ్య 17కి చేరుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అలియా భట్ వెబ్ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ సినిమా చేస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments